దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలను కోరారు.
ప్రజలకు మోదీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు - మోదీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
శ్రీరామ నవమిని పురస్కరించుకొని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. కొవిడ్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని ప్రజలను కోరారు.
![ప్రజలకు మోదీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు modi image](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11480031-thumbnail-3x2-modi.jpg)
మోదీ, ప్రధాని మోదీ
రాముని ప్రతిభాగుణం ప్రభావం దేశప్రజలపై తప్పకుండా ఉంటుందని మోదీ అన్నారు. 'మెడిసిన్ తీసుకోవాలి-నిబంధనలూ పాటించాలి' అని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:ఆ రాష్ట్రంలో 18 ఏళ్లు దాటినవారికి టీకా ఫ్రీ