ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం.. గుజరాత్ వెళ్లనున్నారు. తౌక్టే తుపాను అనంతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్న ప్రధాని.. నష్టాన్ని అంచనా వేయనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలైన దీవ్, ఉనా, జఫ్రాబాద్, మహువాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న మోదీ - Cyclone Tauktae
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బుధవారం గుజరాత్, దీవ్ ప్రాంతాలకు వెళ్లనున్నారు. తౌక్టే తుపాను అనంతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. తుపాను విలయంతో కలిగిన నష్టాన్ని అంచనా వేయనున్నారు.
![తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న మోదీ PM Modi will visit Gujarat,](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11810280-77-11810280-1621353656991.jpg)
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మోదీ పర్యటన
అనంతరం అహ్మదాబాద్లో సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలపింది.