ప్రధాని నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టె శుక్రవారం వర్చువల్గా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసే అంశాలపై చర్చించనున్నట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
నెదర్లాండ్స్ ప్రధానితో మోదీ వర్చువల్ భేటీ - మార్క్ రుట్టెతో మోదీ వర్చువల్ సమావేశం
నెదర్లాండ్స్ ప్రధానితో నేడు వర్చువల్గా సమావేశం కానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
![నెదర్లాండ్స్ ప్రధానితో మోదీ వర్చువల్ భేటీ modi meets netherlands PM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11334668-thumbnail-3x2-netherlands.jpg)
నెదర్లాండ్స్ ప్రధానితో మోదీ వర్చువల్ భేటీ
ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా నెదర్లాండ్స్ నూతన ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు గతంలో మోదీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:రఫేల్ ఒప్పందంలో అక్రమాలు జరగలేదు: డసో