తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నెదర్లాండ్స్​ ప్రధానితో మోదీ వర్చువల్ భేటీ

నెదర్లాండ్స్​ ప్రధానితో నేడు వర్చువల్​గా సమావేశం కానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

By

Published : Apr 9, 2021, 5:41 AM IST

modi meets netherlands PM
నెదర్లాండ్స్​ ప్రధానితో మోదీ వర్చువల్ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టె శుక్రవారం వర్చువల్​గా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసే అంశాలపై చర్చించనున్నట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా నెదర్లాండ్స్​ నూతన ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు గతంలో మోదీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:రఫేల్​ ఒప్పందంలో అక్రమాలు జరగలేదు: డసో

ABOUT THE AUTHOR

...view details