భారత వైద్య సంఘం మాజీ అధ్యక్షుడు కె. అగర్వాల్ కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కొవిడ్ బారిన పడ్డ అగర్వాల్.. దిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.
ఐఎంఏ మాజీ అధ్యక్షుడు కన్నుమూత - ఐఎంఏ మాజీ అధ్యక్షుడు కన్నుమూత
భారత వైద్య సంఘం మాజీ అధ్యక్షుడు(ఐఎంఏ) కె.కె.అగర్వాల్ కన్నుమూశారు. కరోనాతో దిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ అగర్వాల్ సోమవారం మృతి చెందారు. 2010లో ఆయన పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
![ఐఎంఏ మాజీ అధ్యక్షుడు కన్నుమూత Dr KK Aggarwal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11800420-911-11800420-1621309462210.jpg)
కె.అగర్వాల్
కార్డియాలజిస్టుగా వైద్య సేవలు అందించిన కె.కె.అగర్వాల్.. 2010లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
ఇదీ చదవండి:కరోనా మృత్యుకేళి- ఒక్కరోజే 4,329మంది బలి