తెలంగాణ

telangana

ETV Bharat / bharat

social media: యూజర్లపై కేంద్రం నిఘా- నిజమేనా? - ఐటీ రూల్స్​పై కేంద్రం వివరణ

కొత్త ఐటీ నిబంధనలపై కేంద్రం వివరణ ఇచ్చింది. సోషల్​ మీడియా(social media) వినియోగదారుల ఫోన్​ కాల్స్​ను పర్యవేక్షించనున్నట్టు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొంది. అటువంటి విషయాలు కొత్త నిబంధనల్లో లేవని స్పష్టం చేసింది.

fact check on IT rules, twitter vs govt of india
'కొత్త నిబంధనల్లో అలా లేదు'

By

Published : May 28, 2021, 12:46 PM IST

సోషల్​ మీడియా(social media) వినియోగదారులపై నిఘా ఏర్పాటు చేయనున్నట్లు కొత్త ఐటీ నిబంధనల్లో లేదని కేంద్రం స్పష్టం చేసింది. అదంతా కేవలం దుష్ప్రచారమే అని పేర్కొంది. ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా గురువారం ప్రకటించింది. నిబంధనలపై ట్విట్టర్​తో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

సోషల్​ మీడియా(social media) యూజర్లను తరచూ పర్యవేక్షించడం సహా ఫోన్​ కాల్స్​ను పరిశీలించడం కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల్లో భాగమని ప్రచారం సాగుతోంది.

ఇదీ చదవండి :New IT rules: పోలీసుల బెదిరింపులపై ట్విట్టర్ ఆందోళన!

ABOUT THE AUTHOR

...view details