తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సీబీఎస్‌ఈ పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు' - సీబీఎస్​ఈ 12వ తరగతి పరీక్షలు

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బోర్డు తెలిపింది. పరీక్షల నిర్వహణపై మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవాలు లేవని స్పష్టం చేసింది. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అధికారికంగా ప్రకటిస్తామని బోర్డు సీనియర్ అధికారి తెలిపారు.

CBSE exams
సీబీఎస్‌ఈ పరీక్షలు

By

Published : May 14, 2021, 3:23 PM IST

సీబీఎస్​ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణపై ఆ బోర్డు స్పష్టతనిచ్చింది. పరీక్షణ నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ఎటవంటి నిర్ణయం తీసుకున్నా అధికారికంగా ప్రకటిస్తామని బోర్డు సీనియర్ అధికారి తెలిపారు. పరీక్షణ నిర్వహణపై మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవాలు లేవని స్పష్టం చేశారు.

జూన్​ 1 తరువాత పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. పరీక్షలకు కనీసం 15 రోజుల ముందు విద్యార్థులకు తెలియజేస్తామని వివరించారు.

సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు ఏటా ఫిబ్రవరి, మార్చిలో నిర్వహిస్తారు. మొదట మే 4 పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినా.. కొవిడ్ రెండో దశ దృష్ట్యా 10వ తరగతి పరీక్షలు రద్దు చేయగా.. 12వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి.

ఇదీ చదవండి :దృఢ సంకల్పంతో కరోనాను జయించిన కుటుంబం

ABOUT THE AUTHOR

...view details