తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బడ్జెట్​పై రాజ్యసభలో నేడు నిర్మల ప్రసంగం

రాజ్యసభలో శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ప్రసంగించనున్నారు. 2021 బడ్జెట్​ నేపథ్యంలో నిర్మల ప్రసంగం సాగనుంది.

By

Published : Feb 12, 2021, 4:57 AM IST

Nirmala Sitharaman to reply on Union Budget discussion in RS tomorrow
బడ్జెట్​పై రాజ్యసభలో ప్రసంగించనున్న ఆర్థిక మంత్రి

2021 బడ్జెట్​పై చర్చలో భాగంగా.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​.. నేడు రాజ్యసభలో ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని రాజ్యసభ వర్గాలు స్పష్టం చేశాయి.

ఫిబ్రవరి 1న 2021-22 బడ్జెట్​ను ఆర్థిక శాఖ మంత్రి లోక్​సభలో ప్రవేశపెట్టారు. అయితే... రాజ్యసభ బడ్జెట్ సమావేశాల తొలి భాగం ఫిబ్రవరి 13న ముగియనున్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ శుక్రవారమే మాట్లాడనున్నారు.

రెండో విడతలో భాగంగా.. మార్చి 8న రెండో దఫా బడ్జెట్​ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

ABOUT THE AUTHOR

...view details