తెలంగాణ

telangana

By

Published : Aug 5, 2021, 5:22 PM IST

ETV Bharat / bharat

ఎన్​ఎస్​జీ కమాండోల భారీ ఆపరేషన్!

జాతీయ భద్రతా దళానికి చెందిన 150 మందికి పైగా సిబ్బంది మధురైలో ఉగ్రవాద వ్యతిరేక రిహార్సల్స్ నిర్వహించారు. ముష్కర దాడి జరిగితే స్పందించాల్సిన తీరుపై అభ్యాసం చేశారు.

NSF OPERATION
జాతీయ భద్రతా దళాల 'ఉగ్ర ఆపరేషన్'!

దళాల ఆపరేషన్

తమిళనాడులో జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్ఎఫ్) ఉగ్రవాద నిరోధక విన్యాసాలు చేపట్టింది. మధురై, పండి కోవిల్ ప్రాంతంలోని అమ్మ గ్రౌండ్​లో హెలికాప్టర్​లో దిగిన దళాలు.. ఈ మేరకు ఆపరేషన్ నిర్వహించాయి.

హెలికాప్టర్​లో వచ్చిన దళాలు

ఉగ్రవాద దాడులు జరిగితే ఎలా స్పందించాలి, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలనే అంశంపై దళాలు రిహార్సల్స్ చేశాయి. నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్​కు చెందిన 150 మందికి పైగా సిబ్బంది ఇందులో పాల్గొన్నారు.

ఆయుధాలు ధరించిన దళాలు

ఇదీ చదవండి:వేళ్లతో పెన్ను తిప్పి గిన్నిస్​ రికార్డ్- ఏం టాలెంట్ గురూ!

ABOUT THE AUTHOR

...view details