తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా ఎంపీపై కర్రలతో దాడి! - TMC goons

బంగాల్​లో జల్పాయ్​గురి ఎంపీపై దాడి జరిగింది. తనపై తృణమూల్ కార్యకర్తలే దాడి చేశారని ఎంపీ జయంత కుమార్ రాయ్​ ఆరోపించారు. బంగాల్​లో న్యాయమనేదే లేదన్నారు.

MP Jalpaiguri Dr. Jayanta Kumar Roy attacked by TMC goons
ఎంపీపై దాడి

By

Published : Jun 11, 2021, 8:23 PM IST

బంగాల్​లోని జల్పాయ్​గురి ఎంపీపై దాడి జరిగింది. తృణమూల్ కార్యకర్తలే తనపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఎంపీ జయంత కుమార్ రాయ్ ఆరోపించారు. తన తల, చేతులపై కొట్టారన్నారు. బంగాల్​లో చట్టమనేదే లేదని విమర్శలు చేశారు. తనతో పాటు ఉన్న మరికొందిరిపైనా దాడి జరిగిందిని తెలిపారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ జయంత కుమార్
ఘటనా స్థలిలో పోలీసులు

ప్రస్తుతం ఎంపీ జయంత కుమార్ సిలిగురిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి :టీఎంసీలోకి తిరిగొచ్చిన ముకుల్​ రాయ్​

ABOUT THE AUTHOR

...view details