తెలంగాణ

telangana

తొలి మంచు కురవంగా.. పర్యటకులు మురవంగా...

By

Published : Nov 2, 2020, 12:43 PM IST

Updated : Nov 2, 2020, 2:04 PM IST

హిమాచల్ ప్రదేశ్​ లాహౌల్​ వ్యాలీలో ఈ సీజన్​లో మొదటిసారి భారీగా మంచు కురుస్తోంది. దీంతో అధిక సంఖ్యలో పర్యటకులు హిమపాతాన్ని ఆస్వాదించేందుకు వస్తున్నారు.

Lahaul sees influx of tourists with season's first snow
తొలిమంచు కురవంగా పర్యటకులు మురవంగా

తొలి మంచు కురవంగా.. పర్యటకులు మురవంగా...

హిమాచల్​ ప్రదేశ్​ లాహౌల్​ వ్యాలీని మంచు దుప్పటి కప్పేసింది. హిమపాతం మధ్య అటల్​ సొరంగ మార్గం, సిస్సు సరస్సును తిలకించేందుకు వేల సంఖ్యలో పర్యటకులు వస్తున్నారు. ఎటు చూసినా శ్వేత వర్ణంతో స్వర్గధామంలా కనిపిస్తున్న లోయ అందాలను తనివితీరా ఆస్వాదిస్తున్నారు.

పర్యటకుల తాకిడితో అక్కడి హోటళ్లు, షాపింగ్​ మాల్స్​ తెరుచుకున్నాయి.

మంచు దుప్పటిలో లహౌల్​ వ్యాలీ
పూర్తిగా మంచుతో నిండిన రోడ్లు
వాహనాలను కప్పేసిన మంచు వర్షం
మంచును ఆస్వాదిస్తున్న పర్యటకులు
Last Updated : Nov 2, 2020, 2:04 PM IST

ABOUT THE AUTHOR

...view details