తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ భయంతో పొలాల్లోనే గ్రామస్థుల నివాసం! - కరోనా

కర్ణాటకలోని కొప్పల జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. దాంతో పలు గ్రామాల ప్రజలు భయంతో వ్యవసాయ క్షేత్రాల్లో నివాసం ఉంటున్నారు.

Covid
గ్రామస్థులు

By

Published : May 23, 2021, 7:52 AM IST

భయంతో పొలాల్లో నివాసముంటున్న గ్రామస్థులు

కర్ణాటక కొప్పల జిల్లాలోని పలు గ్రామాలలో కరోనా విజృంభిస్తోంది. ఈ భయంతో చాలా మంది వారి పొలాల్లో నివాసం ఉంటున్నారు. కొన్ని వారాలుగా 20కిపైగా కుటుంబాలు పొలాల్లో ఉంటున్నాయి.

వ్యవసాయ క్షేత్రంలో మహిళలు
వ్యవసాయ క్షేత్రంలో నివాసం
వ్యవసాయ క్షేత్రంలో నివాసం

గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నా.. అక్కడ సరైన చికిత్స అందించట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకే తాము కరోనా భయంతో పొలాల్లో ఉంటున్నామని చెబుతున్నారు.

ఇదీ చదవండి:కరోనా కాటుకు కుటుంబం అంతా బలి!

ABOUT THE AUTHOR

...view details