కర్ణాటక కొప్పల జిల్లాలోని పలు గ్రామాలలో కరోనా విజృంభిస్తోంది. ఈ భయంతో చాలా మంది వారి పొలాల్లో నివాసం ఉంటున్నారు. కొన్ని వారాలుగా 20కిపైగా కుటుంబాలు పొలాల్లో ఉంటున్నాయి.
ఆ భయంతో పొలాల్లోనే గ్రామస్థుల నివాసం! - కరోనా
కర్ణాటకలోని కొప్పల జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. దాంతో పలు గ్రామాల ప్రజలు భయంతో వ్యవసాయ క్షేత్రాల్లో నివాసం ఉంటున్నారు.
![ఆ భయంతో పొలాల్లోనే గ్రామస్థుల నివాసం! Covid](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11862024-thumbnail-3x2-iii.jpg)
గ్రామస్థులు
భయంతో పొలాల్లో నివాసముంటున్న గ్రామస్థులు
గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నా.. అక్కడ సరైన చికిత్స అందించట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకే తాము కరోనా భయంతో పొలాల్లో ఉంటున్నామని చెబుతున్నారు.
ఇదీ చదవండి:కరోనా కాటుకు కుటుంబం అంతా బలి!