తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Corona Cases: దేశంలో కొత్తగా 39,742 మందికి కరోనా - కరోనా మరణాలు

దేశంలో కొత్తగా 39,742 మందికి కరోనా సోకింది(Corona Cases). మరో 39 వేల మందికి పైగా కోలుకోగా.. 535 మంది ప్రాణాలు కోల్పోయారు.

corona cases
కరోనా కేసులు

By

Published : Jul 25, 2021, 10:05 AM IST

Updated : Jul 25, 2021, 11:10 AM IST

దేశంలో కరోనా కేసులు(Corona Cases) పెరిగాయి. కొత్తగా 39,742 మందికి వైరస్ సోకగా 39,972 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 535 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు:3,13,71,901
  • మొత్తం మరణాలు:4,20,551
  • కోలుకున్నవారు:3,05,43,138
  • యాక్టివ్​ కేసులు:4,08,212

వ్యాక్సినేషన్

దేశంలో ఇప్పటివరకు 45,37,70,580 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ​ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 42,67,799 డోసులు అందించినట్లు తెలిపింది.

Last Updated : Jul 25, 2021, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details