తెలంగాణ

telangana

కొవిడ్ పంజా: దేశంలో ఒక్కరోజే లక్షకుపైగా కేసులు

By

Published : Apr 5, 2021, 9:34 AM IST

Updated : Apr 5, 2021, 12:11 PM IST

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 1,03,558 మంది.. వైరస్​ బారినపడ్డారు. కొవిడ్​ కారణంగా మరో 478 మంది ప్రాణాలు కోల్పోయారు.

india corona cases daily update
కొవిడ్ పంజా: దేశంలో లక్ష దాటిన కేసులు

దేశవ్యాప్తంగా కొవిడ్​ ఉద్ధృతి ఆందోళనకరంగా కొనసాగుతోంది. కొత్తగా 1,03,558 కేసులు వెలుగుచూశాయి. మరో 478 మంది.. మహమ్మారికి బలయ్యారు.

  • మొత్తం కేసులు:1,25,89,067
  • మొత్తం మరణాలు:1,65,101
  • కోలుకున్నవారు:1,16,82,136
  • యాక్టివ్​ కేసులు:7,41,830

వైరస్​ సోకిన వారిలో మరో.. 52,847 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇదీ చూడండి:మహారాష్ట్రలో వారాంతపు లాక్​డౌన్​

Last Updated : Apr 5, 2021, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details