భారత వైమానికి దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కె.ఎస్.భదౌరియా గురువారం.. బెంగళూరులో సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాన్ని నడిపారు.
సుఖోయ్-30ని నడపిన వైమానిక దళపతి - వైమానిక దళపతి ఆర్.కె.ఎస్ భదౌరియా
సుఖోయ్-30 యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళాధిపతి ఆర్.కె.ఎస్ భదౌరియా గురువారం నడిపారు. ఈ జెట్ సామర్థ్యాన్ని పరిశీలించేందుకు ఆయన విమానాన్ని నడిపారని అధికార వర్గాలు తెలిపాయి.

సుఖోయ్-30ని నడపిన వైమానిక దళపతి
కొత్త సాధన సంపత్తి జోడింపుతో పెరిగిన ఈ జెట్ సామర్థ్యాన్ని పరిశీలించేందుకు ఆయన ఈ యాత్ర చేపట్టినట్లు వైమానిక దళం తెలిపింది.
ఇదీ చూడండి:బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్లతో నరవణే భేటీ