రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీకానేర్- జోధ్పుర్ జాతీయ రహదారిపై ఓ కారు- ట్రక్కు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి.
హైవేపై ఘోర ప్రమాదం- 11 మంది మృతి - rajastan road accident
बीकानेर के नोखा और नागौर जिले के श्रीबालाजी थाना के श्री बालाजी गांव के पास सड़क हादसे में 11 लोगों की मौत हो गई. 7 लोग गंभीर घायल बताए जा रहे हैं.

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
09:12 August 31
హైవేపై ఘోర ప్రమాదం- 11 మంది మృతి
శ్రీ బాలాజీ గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది.
8 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించే క్రమంలో చనిపోయారు. క్షతగాత్రుల్లో కూడా ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అంతకుముందు బెంగళూరులోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డీఎంకే ఎమ్మెల్యే ప్రకాశ్ కుమారుడు, కోడలు సహా ఏడుగురు చనిపోయారు.
ఇదీ చూడండి: Corona Update: దేశంలో మళ్లీ భారీగా తగ్గిన కరోనా కేసులు
Last Updated : Aug 31, 2021, 2:24 PM IST