తెలంగాణ

telangana

By

Published : May 20, 2021, 7:51 PM IST

ETV Bharat / bharat

ప్రకృతి ప్రకోపానికి ఒకే కుటుంబంలో ముగ్గురు బలి

తౌక్టే ప్రభావంతో ఉత్తరాఖండ్​లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.

Heavy rain damages
విరిగిపడ్డ కొండచరియలు

ఉత్తరాఖండ్​లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. దెహ్రాదూన్​ జిల్లా చక్రాతాలో ఓ గుడిసెపై బండరాళ్లు దొర్లిపడగా... ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు

కొండచరియలు విరిగిపడడం వల్ల పలు జాతీయ రహదారులపై రాకపోకలకు అంతరాయం కలిగింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. సహాయక బృందాలను ప్రభుత్వం మోహరించింది.

కాలువలో కొట్టుకుపోతున్న వాహనం

ABOUT THE AUTHOR

...view details