తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య! - ఒకే ఇంట్లో నలగురు ఆత్మహత్య

కర్ణాటకలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.

family commits suicid
సామూహిత ఆత్మహత్యలు

By

Published : Jun 2, 2021, 12:51 PM IST

Updated : Jun 2, 2021, 2:16 PM IST

కర్ణాటకలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చామరాజనగర్​ తాలుకా హెచ్​. మోకాహళ్లి గ్రామంలో జరిగిందీ ఘటన.

ఒకే ఇంట్లో నలుగురు ఆత్మహత్య

మహదేవప్ప, అతడి భార్య మంగళమ్మ, కూతుళ్లు గీతా, శ్రుతి ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ప్రజలు రోడ్లపై నడుస్తూ చనిపోతారు- స్వామీజీ జోస్యం!

Last Updated : Jun 2, 2021, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details