తెలంగాణ

telangana

By

Published : Apr 29, 2021, 4:21 PM IST

ETV Bharat / bharat

కరోనాను జయించిన మాజీ ప్రధాని మన్మోహన్

భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్​ చేసినట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

Manmohan Singh
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కరోనా నుంచి కోలుకున్నారు. కొవిడ్ పరీక్షలు చేయగా ఆయనకు నెగటివ్​గా తేలింది. దాంతో ఆయన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ చేసినట్లు దిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

ఈ నెల 19న మాజీ ప్రధాని కరోనా బారిన పడ్డారు. దాంతో ఆయన్ని దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.

ఇదీ చదవండి:కరోనా నుంచి కోలుకున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

ABOUT THE AUTHOR

...view details