తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కెమికల్​ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం- ఐదుగురు మృతి

By

Published : Apr 8, 2021, 2:58 PM IST

Updated : Apr 8, 2021, 3:31 PM IST

fire-broke-out
అగ్నిప్రమాదం

14:54 April 08

కెమికల్​ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

ఉత్తర్​ప్రదేశ్​ బిజ్​నోర్‌లో ఓ కెమికల్​ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

వెంటనే సంఘటనా స్థలానికొచ్చిన అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. మృత దేహాల్ని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 

ఫ్యాక్టరీ యజమాని యూసుఫ్​ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.  

ఇదీ చదవండి:బిహార్​లో ఘోరం- ఆరుగురు చిన్నారులు సజీవదహనం

Last Updated : Apr 8, 2021, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details