ఉత్తర్ప్రదేశ్ బిజ్నోర్లో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం- ఐదుగురు మృతి
అగ్నిప్రమాదం
14:54 April 08
కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
వెంటనే సంఘటనా స్థలానికొచ్చిన అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. మృత దేహాల్ని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఫ్యాక్టరీ యజమాని యూసుఫ్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:బిహార్లో ఘోరం- ఆరుగురు చిన్నారులు సజీవదహనం
Last Updated : Apr 8, 2021, 3:31 PM IST