తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోరాడుతూనే సిక్కు రైతుల ప్రార్థనలు - రైతుల ఆందోళనకు కారణాలు

దిల్లీ సరిహద్దుల్లో నిరసనల్లో పాల్గొన్న రైతులు పోరాటంతో పాటు గురునానక్ జయంతి సందర్భంగా తమ భక్తిని చాటుకున్నారు. ఆందోళన చేస్తున్న ప్రాంతంలో ప్రార్థనలు చేశారు.

Prayers of Sikh farmers while protesting
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన

By

Published : Nov 30, 2020, 12:49 PM IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరనస తెలుపుతూనే.. సిక్కు రైతులు తమ భక్తిని చాటుకున్నారు.

గురునానక్ జయంతి సందర్భంగా దిల్లీ-హరియాణా సరిహద్దు ప్రాంతమైన సింఘు వద్ద సిక్కు రైతులంతా ఒక చోటకు చేరి ప్రార్థనలు చేశారు. టిక్రీ సరిహద్దుల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలల్లో రైతులు పెద్ద సంఖ్యల్లో పాల్లొన్నారు.

ప్రార్థనల అనంతరం నిరసన ప్రాంతంలోనే ప్రసాదం కూడా పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:ఐదో రోజుకు అన్నదాతల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details