హరియాణాలోని సోనీపత్లో కుండ్లీ పశ్చిమ ఫెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వేను దిగ్బంధించారు రైతులు. ముందుగా ప్రకటించినట్లు ఈ రోజు (శనివారం) ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆందోళన కొనసాగనుంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం 100 రోజులకు చేరిన సందర్భంగా తమ పోరును విస్తృతం చేయడంలో భాగంగా రహదారులను దిగ్బంధిస్తున్నారు కర్షకులు.
'కుండ్లీ ఎక్స్ప్రెస్వే'ను దిగ్బంధించిన రైతులు - రైతుల ఆందోళన
సోనీపత్లోని కుండ్లీ ఎక్స్ప్రెస్ వేను దిగ్బంధించారు అన్నదాతలు. వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఉద్యమం 100 రోజులకు చేరిన సందర్భంగా ఈ మేరకు రహదారులపై ఆందోళన చేస్తున్నారు.
కుండ్లీ ఎక్స్ప్రెస్వేను దిగ్బంధించిన రైతులు