తెలంగాణ

telangana

By

Published : May 1, 2021, 2:28 PM IST

Updated : May 1, 2021, 3:00 PM IST

ETV Bharat / bharat

ఆక్సిజన్​ కొరతతో 8 మంది కరోనా రోగులు మృతి

oxygen
ఆక్సిజన్​ కొరతతో 8 మంది కరోనా రోగులు మృతి

14:26 May 01

ఆక్సిజన్​ కొరతతో 8 మంది కరోనా రోగులు మృతి

దిల్లీలోని బాత్రా ఆస్పత్రిలో విషాదం జరిగింది. ఆక్సిజన్​ కొరతతో 8 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు రోగులు ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. మరో ఇద్దరు వార్డుల్లో చికిత్స పొందుతున్నారని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. ఆక్సిజన్​ కొరతతో శనివారం వీరు చనిపోయినట్లు చెప్పింది.  మృతి చెందిననవారిలో ఓ వైద్యుడు​ కూడా ఉన్నారని వెల్లడించింది. 

ప్రాణాలు కోల్పోయిన వారిలో గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి ఉన్నట్లు సమాచారం. మరో ఐదుగురు రోగులను కాపాడేందుకు వేరే ఆసుపత్రికి తరలించారు .  

Last Updated : May 1, 2021, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details