తెలంగాణ

telangana

By

Published : Oct 22, 2021, 11:01 AM IST

Updated : Oct 22, 2021, 11:29 AM IST

ETV Bharat / bharat

ఘోర రోడ్డుప్రమాదం- ఒకే కుటుంబంలోని 8 మంది మృతి

Eight killed in accident in Haryana's Jhajjar
ఘోర రోడ్డుప్రమాదం

10:58 October 22

ఘోర రోడ్డుప్రమాదం- ఒకే కుటుంబంలోని 8 మంది మృతి

హరియాణా ఝజ్జర్​లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ కారును వెనుకనుంచి మరో వాహనం ఢీకొనగా.. అది మరో ట్రక్కుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మరొకరికి గాయాలయ్యాయి. 

ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. బద్లీ ప్రాంతంలోని కేఎంపీ ఎక్స్​ప్రెస్​వే వద్ద ఈ దుర్ఘటన జరిగింది. 

మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. కారులో ఉత్తర్​ప్రదేశ్​కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. 

Last Updated : Oct 22, 2021, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details