తౌక్టే తుపాను ధాటికి ముంబయిలో రెండు నౌకలు కొట్టుకోయిన ఘటనలో ఇప్పటివరకు 177 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం రెండు నౌకలలో 410 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ తల్వార్ యుద్ధ నౌకలను మోహరించినట్లు తెలిపారు.
గల్లంతైన నౌకల్లోని 177మందిని రక్షించిన నేవీ - తౌక్టే తుపాను
ముంబయిలో తౌక్టే తుపాను బీభత్సానికి రెండు వ్యాపార నౌకలు కొట్టుకుపోయి.. 410మంది గల్లంతైన ఘటనలో 177 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. మిగతా వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
యుద్ధనౌకలు
పీ 305 నౌకలో ఉన్న 146 మందికి సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చినట్లు నౌకాదళ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి :అతితీవ్ర తుపానుగా తౌక్టే- 'మహా'లో విధ్వంసం
Last Updated : May 18, 2021, 12:09 PM IST