సైన్యంలో కరోనా కేసులు తగ్గుముఖం
భారత సైన్యంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని సైన్యాధ్యక్షుడు జనరల్ ఎమ్ఎమ్ నరవాణె తెలిపారు. తొలి దశలో ప్రవేశపెట్టిన నిబంధనలను రెండో దశలోనూ అమలు చేసినట్టు స్పష్టం చేశారు.
భారత సైన్యంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని సైన్యాధ్యక్షుడు జనరల్ ఎమ్ఎమ్ నరవాణె తెలిపారు. తొలి దశలో ప్రవేశపెట్టిన నిబంధనలను రెండో దశలోనూ అమలు చేసినట్టు స్పష్టం చేశారు.
ఫలితంగా తొలినాళ్లల్లో పెరిగిన కేసులు ఇప్పుడు తగ్గినట్టు వివరించారు నరవాణే.