బంగాల్లో మూడో దశ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్.. పార్టీ ప్రచార తారలను ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో పాటు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌదరీలు ఇందులో ఉన్నారు.
ఇంకా రాజస్థాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన యువనేత సచిన్ పైలట్ సహా.. ఎంపీ మనీష్ తివారీకి చోటు దక్కింది.
ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్, అమరీందర్ సింగ్, భూపేశ్ బఘేల్, కాంగ్రెస్ ముఖ్య ప్రతినిధి రణ్దీప్ సింగ్ సుర్జేవాలా, నవ్జోత్ సింగ్ సిద్ధూ(పంజాబ్ మాజీ మంత్రి)లకూ చోటు కల్పించింది హస్తం పార్టీ.
వారికి దక్కని ప్రాధాన్యం..