తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ బయోటెక్​ ప్లాంట్​కు కేంద్ర భద్రత - భారత్​ బయోటెక్​ టీకా ప్లాంట్​కు కేంద్రభద్రత

హైదరాబాద్​లోని భారత్​ బయోటెక్​ ప్లాంట్​కు ఇకపై సీఐఎస్​ఎఫ్​ భద్రత కల్పించనుంది.

Bharat Biotech
భారత్​ బయోటెక్

By

Published : Jun 8, 2021, 7:25 PM IST

Updated : Jun 8, 2021, 7:59 PM IST

హైదరాబాద్​లోని భారత్​ బయోటెక్​ ప్లాంట్​ భద్రతను ఇకపై సీఐఎస్​ఎఫ్​ పర్యవేక్షించనుంది. వచ్చే వారం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం... ప్లాంట్​ను తమ అధీనంలోకి తీసుకోనుంది. శామీర్​పేటలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న సంస్థ కార్యాలయాన్ని, ప్లాంట్‌ను పారా మిలిటరీ ఫోర్స్‌కు చెందిన 64 మంది కమాండోలు నిరంతరం భద్రతను స్వయంగా పర్యవేక్షించనున్నారు.

సీఐఎస్ఎఫ్ కమాండోలు భారత్​ బయోటెక్​ ప్లాంట్​ను పహారా కాసే నిర్ణయానికి ఇటీవలే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Last Updated : Jun 8, 2021, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details