బంగాల్లో ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్లోని గనుల్లో బొగ్గు అక్రమ తవ్వకం కేసులో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య సోదరి మేనకా గంభీర్ భర్త అంకుశ్ అరోడాకు సమన్లు జారీ చేసింది సీబీఐ. మార్చి 15న విచారణకు హాజరుకావాలని అంకుశ్ సహా ఆయన తండ్రి పవన్ అరోడాకు సూచించింది.
టీఎంసీ ఎంపీ కుటుంబానికి 'బొగ్గు' చిక్కులు! - CBI in illegal coal-mining case
బంగాల్లో బొగ్గు అక్రమ తవ్వకాల కేసులో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ మరదలు భర్త అంకుశ్ అరోడాకు సమన్లు జారీ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). మార్చి 15న విచారణకు హాజరు కావాలని సూచించింది.
బంగాల్ బొగ్గు చౌర్యం: మేనకా గంభీర్ భర్తకు సీబీఐ సమన్లు
ఈ కేసులో ఇటీవల అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీ, ఆమె సోదరి మేనకా గంభీర్ను ప్రశ్నించిన సీబీఐ.. తాజాగా అంకుశ్కు నోటీసులు ఇచ్చింది.
ఇదీ చూడండి:బొగ్గు చౌర్యం కేసులో గంభీర్కు సీబీఐ ఉచ్చు!