తెలంగాణ

telangana

150 అడుగుల లోయలో పడిన బస్సు- అనేక మంది మృతి!

జమ్ముకశ్మీర్​ ఉధంపుర్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రామ్​నగర్​ వద్ద ఓ బస్సు 150 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. దాదాపు 48 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

By

Published : Jul 7, 2022, 5:55 PM IST

Published : Jul 7, 2022, 5:55 PM IST

Updated : Jul 7, 2022, 10:11 PM IST

udhampur bus accident
నుజ్జునుజ్జైన బస్సు

జమ్ముకశ్మీర్​ ఉధంపుర్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రామ్​నగర్​ సమీపంలోని కియా గ్రామం వద్ద ఓ బస్సు 150 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో 48 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స కోసం రామ్​నగర్​కు తరలించామని తెలిపారు.

150 అడుగుల లోయ
నుజ్జునుజ్జైన బస్సు
లోయలో పడ్డ బస్సు
Last Updated : Jul 7, 2022, 10:11 PM IST

ABOUT THE AUTHOR

...view details