Accident: వ్యాన్ను ఢీకొన్న బస్సు- నలుగురు మృతి - యూపీ ఆగ్రాలో బస్ యాక్సిడెంట్ న్యూస్
ఆగ్రాలో బస్సు ప్రమాదం
07:02 June 10
వ్యాన్ను ఢీకొన్న బస్సు- నలుగురు మృతి
ఉత్తర్ప్రదేశ్ ఆగ్రాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగ్రా- కాన్పుర్ రహదారిపై ఆగి ఉన్న వ్యానును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. 12 మందికి గాయాలయ్యాయి.
క్షతగాత్రులను ఎస్ఎన్ వైద్య కళాశాలకు తరలించారు అధికారులు.
Last Updated : Jun 10, 2021, 11:28 AM IST