ఉత్తర్ప్రదేశ్లో అక్కాచెల్లెళ్ల అనుమానాస్పద మృతి కలకలం రేపింది. పొలంలోని ఓ చెట్టుకు వీరి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి.
పిలిభిత్ జిల్లా బిసాల్పుర్లోని ఓ పొలంలో మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. యువతులిద్దరూ సోమవారం నుంచి కనిపించకుండా పోయారని వెల్లడించారు.