తెలంగాణ

telangana

By

Published : Jan 18, 2021, 5:55 AM IST

ETV Bharat / bharat

జవాన్ల ప్రాణాలకు శ్రీరామ రక్ష.. బైక్ అంబులెన్స్​

యుద్ధ రంగంలో గాయపడే భద్రతా సిబ్బంది అత్యవసర వైద్యానికి ఉపయోగపడేలా బైక్​ అంబులెన్స్​లను రూపొందించారు. సీఆర్‌పీఎఫ్, ఇన్మాస్, డీఆర్‌డీఓ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 'రక్షిత'ను నేడు దిల్లీలో ప్రారంభించనున్నారు.​

Bike ambulance developed by CRPF, DRDO set to launch tomorrow
రక్షిత.. ఇదొక బైక్ అంబులెన్స్​!

జవాన్ల ప్రాణాలను కాపాడేందుకు దిల్లీలో బైక్​ అంబులెన్స్​ను నేడు ప్రారంభంచినున్నారు. ఛత్తీస్​గఢ్​లోని బీజాపూర్, సుక్మా, దంతేవాడ వంటి అటవీ ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లలో గాయాలపాలయ్యే జవాన్ల అత్యవసర చికిత్స కోసం 'రక్షిత' అనే బైక్​ అంబులెన్స్​లను తయారుచేశారు. వీటిని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ & అల్లీడ్ సైన్సెస్ (ఇన్మాస్), డీఆర్‌డీఓ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వీటిని దిల్లీలో నేడు ప్రారంభించనున్నారు.

బైక్ అంబులెన్స్ 'రక్షిత'..

నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు, ఇరుకైనదారుల్లో సులువుగా చేరుకునేలా ఈ బైక్ అంబులెన్స్​ను రూపొందించారు. ఈ అడవుల్లో సమయానికి వైద్యం అందక సామాన్య ప్రజలు, జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి.

ఇదీ చదవండి:మొదటి స్వదేశీ మెషీన్ గన్​ అభివృద్ధి

ABOUT THE AUTHOR

...view details