కాజీరంగా జాతీయ పార్కులోని జంతువులను ఎత్తైన ప్రాంతాలకు తరలించారు అధికారులు. కానీ ప్రస్తుతం వాటికి పెద్ద సమస్య ఎదురయింది. వరదలతో అటవీ ప్రాంతంలో ఆహారం దొరికే పరిస్థితులు లేవు. ఆ మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఆహారం కోసం వెతుక్కుంటూ.. జనావాసాల్లోకి వచ్చిన సందర్భాలూ ఉన్నాయి.
అసోం వరదలకు 109 వన్యప్రాణులు బలి
అసోంలోని ప్రఖ్యాత కాజీరంగా జాతీయ పార్కును వరదలు ముంచెత్తాయి. ఫలితంగా ఇప్పటివరకు 109 జంతువులు మరణించినట్లు అధికారులు తెలిపారు.
అసోం వరదలకు 109 వన్యప్రాణులు బలి
ఇదీ చూడండి: అసోం బార్పేటలో 600 గ్రామాలు జలమయం