దేశంలో రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తాజాగా 22,889 మందికి వైరస్ సోకగా.. మరో 338మంది మరణించారు.
- మొత్తం కేసులు: 99,79,447
- మొత్తం మరణాలు: 1,44,789
- కోలుకున్నవారు: 95,20,827
దేశంలో రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తాజాగా 22,889 మందికి వైరస్ సోకగా.. మరో 338మంది మరణించారు.
దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 3,13,831కు చేరింది.
ఇదీ చూడండి:'నూతన సాగు చట్టాలతో రైతులకు ప్రమాదం'