సైనికులకు కృతజ్ఞత తెలిపేందుకు మహారాష్ట్ర యావత్మల్లోని ఓ పాఠశాల విద్యార్థులు వినూత్నంగా ఆలోచించారు. మిరాజ్ యుద్ధ విమానం, జైహింద్ ఆకృతిలో నిలబడి సైనికులకు వందనం సమర్పించారు.
వాయుసేనకు వందనం - సైనిక వందనం
సైనికులకు మహారాష్ట్ర యావత్మల్ విద్యార్థులు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు.
![వాయుసేనకు వందనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2577409-16-eaed225b-7291-4f80-b74d-c4d95b3cb04d.jpg)
సైనికులకు వందనం