తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాయుసేనకు వందనం

సైనికులకు మహారాష్ట్ర యావత్మల్​ విద్యార్థులు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు.

By

Published : Mar 1, 2019, 1:34 PM IST

Updated : Mar 1, 2019, 7:36 PM IST

సైనికులకు వందనం

సైనికులకు వందనం

సైనికులకు కృతజ్ఞత తెలిపేందుకు మహారాష్ట్ర యావత్మల్​లోని ఓ పాఠశాల విద్యార్థులు వినూత్నంగా ఆలోచించారు. మిరాజ్ యుద్ధ విమానం, జైహింద్​ ఆకృతిలో నిలబడి సైనికులకు వందనం సమర్పించారు.

Last Updated : Mar 1, 2019, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details