తెలంగాణ

telangana

By

Published : May 17, 2020, 3:47 PM IST

ETV Bharat / bharat

నక్సల్స్​ కాల్పుల్లో ఇద్దరు పోలీసుల మృతి

మహారాష్ట్రలో పోలీసులు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గడ్చిరోలి వద్ద జరిగిన ఈ కాల్పుల్లో ఎస్​ఐ, కానిస్టేబుల్​ మరణించాడు.

Two police personnel killed in encounter with Naxals in maharashtra
నక్సల్స్​

మహారాష్ట్రలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. గడ్చిరోలి జిల్లా భమర్​గఢ్​ వద్ద నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో ఓ సబ్​ఇన్​స్పెక్టర్​, కానిస్టేబుల్ మృతి చెందారు.

ఎదురుకాల్పుల్లో మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

KankerNaxal

ABOUT THE AUTHOR

...view details