ఝార్ఖండ్లో అతిగా మద్యం సేవించిన వ్యక్తులు కొత్త సంవత్సరం తొలిరోజు వీరంగం సృష్టించారు. చుటియా ప్రాంతంలోని పటేల్ చౌక్ వద్ద రాత్రి రెండు గంటల సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వెళ్తున్న వ్యక్తులపైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రిమ్స్లో చికిత్స పొందుతున్న వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
క్యాటరింగ్ ముగించుకొని వెళ్తుంటే