తెలంగాణ

telangana

By

Published : Jan 12, 2020, 3:32 PM IST

Updated : Jan 13, 2020, 7:30 AM IST

ETV Bharat / bharat

భారత పౌరుడి తల నరికేసిన పాక్​ సైన్యం

జమ్ముకశ్మీర్​లోని పుంఛ్​​ ప్రాంతంలో ఇద్దరు భారత పౌరులను పాకిస్థాన్​ సరిహద్దు రక్షణ దళం చంపేసింది. వీరిలో ఒకరి తలను నరికివేశారు.

TWO CIVILIANS WERE KILLED IN JAMMU KASHMIR BY PAKISTAN ARMY
భారత పౌరుడి తల వేరు చేసిన పాక్​ సైన్యం

పాకిస్థాన్​ మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. సరిహద్దు వెంబడి పదే పేదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అలజడిని సృష్టించడానికి ప్రయత్నించే పాక్సరిహద్దు రక్షణ దళం​.. తాజాగా నియంత్రణ రేఖ వెంబడి ఇద్దరు భారత పౌరులను పొట్టనబెట్టుకుంది.

ఇదీ చూడండి:- ఎలాంటి సవాలుకైనా సై: సైన్యాధిపతి నరవాణే

జమ్ముకశ్మీర్​ పుంఛ్​​ సెక్టార్​ వద్ద నిరాయుధులైన ఇద్దరు పౌరులపై దాడి చేసి పొట్టనపెట్టుకుంది . అందులో ఒకరి తల, మొండెం వేరు చేసింది. మృతి చెందిన వారిని మహ్మద్​ అస్లాం, అల్తాఫ్​ హుస్సేన్​గా గుర్తించింది భారత సైన్యం. ఈ దాడి రెండు రోజుల క్రితం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:- 16ఏళ్లలో 2019లోనే పాక్​ అత్యధిక కాల్పులు

Last Updated : Jan 13, 2020, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details