తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దులో పాక్ కాల్పులు​.. ఇద్దరు పౌరుల మృతి - Two civilians died and seven were injured in ceasefire violation by Pakistan in Shahpur sector of Poonch district,

జమ్ముకశ్మీర్​ పూంచ్​ జిల్లాలో.. పాక్​ సైన్యం మరోమారు కాల్పులకు తెగించింది. ఈ ఘటనలో ఇద్దరు స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

Two civilians died and seven were injured in ceasefire violation by Pakistan in Shahpur sector of Poonch district,
సరిహద్దులో పాక్ కాల్పులు​.. ఇద్దరు కశ్మీర్ వాసులు మృతి

By

Published : Dec 3, 2019, 5:52 PM IST

పాకిస్థాన్​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్​ పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి గ్రామాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా కాల్పులకు తెగించింది పాక్​ సైన్యం. ఈ ఘటనలో ఇద్దరు స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నట్లు సమాచారం. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

షాపుర్​, కిర్ణీ ప్రాంతాల్లో పాక్​ సైనికులు కాల్పులు జరిపారని.. వాటిని దీటుగా తిప్పికొట్టినట్లు అధికారులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details