తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఉగ్రదాడి- ముగ్గురు జవాన్లకు గాయాలు

జమ్ముకశ్మీర్​లోని గాందర్బల్​ ప్రాంతంలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా గ్రనేడ్​తో దాడికి తెగబడ్డారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.

By

Published : Dec 24, 2020, 4:52 AM IST

Three security personnel injured in a grenade attack by terrorists at Duderhama in Ganderbal
కశ్మీర్​లో ఉగ్రదాడి- ముగ్గురు జవాన్లలకు గాయాలు

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గాందర్బల్​లోని దుదర్​హామ్​ ప్రాంతంలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా గ్రనేడ్​తో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన అధికారులు.. ఘటనా స్థలంలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ముష్కరుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి:కరెంట్ కట్​ చేయబోతే​.. కొడవలితో బెదిరింపు

ABOUT THE AUTHOR

...view details