తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాఖీ స్పెషల్​ మిఠాయి... కిలో రూ.9 వేలే!

ప్రత్యర్థుల నుంచి పోటీని ఎదుర్కొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు వ్యాపారులు. వినియోగదారులను ఆకర్షించేందుకు విభిన్న మార్గాలు ఎంచుకుంటుంటారు. మహారాష్ట్ర నాసిక్​లోని ఓ మిఠాయి దుకాణం అలాంటి పనే చేసింది.

By

Published : Aug 15, 2019, 1:49 PM IST

Updated : Sep 27, 2019, 2:24 AM IST

రాఖీ స్పెషల్​ మిఠాయి... కిలో రూ.9 వేలే!

రాఖీ స్పెషల్​ మిఠాయి... కిలో రూ.9 వేలే!

మహారాష్ట్ర నాసిక్​లోని ఓ మిఠాయి దుకాణం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకు కారణం... అక్కడ విక్రయిస్తున్న స్వీట్లే. రుచి సంగతేమో కానీ... ధర మాత్రం అందరినీ నివ్వెరపరుస్తోంది.

ఒక కిలో మిఠాయి ధర అక్షరాలా 9వేల రూపాయలు. ఖరీదు ఇంత ఎక్కువగా ఉండడానికి కారణం... వాటిలో బంగారం ఉండటమే. రకరకాల మిఠాయిలను తయారు చేసి, వాటికి బంగారు పూత వేసి రక్షాబంధన్ సందర్భంగా ప్రత్యేకంగా విక్రయిస్తోందీ దుకాణం.

ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే లభించే వీటిని కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.

ఇదీ చూడండి:సైకత శిల్పంతో భారతావనికి రక్షా బంధన్​

Last Updated : Sep 27, 2019, 2:24 AM IST

ABOUT THE AUTHOR

...view details