తెలంగాణ

telangana

By

Published : Aug 4, 2020, 3:10 PM IST

ETV Bharat / bharat

అయోధ్య రామాలయం నమూనా విడుదల

అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న రామమందిర ఆలయ ప్రతిపాదిత నమూనాను విడుదల చేసింది రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5న భూమిపూజ జరగనుంది.

proposed
రామమందిర ప్రతిపాదిత నమూనా వచ్చేసింది!

అయోధ్య రామమందిరానికి సంబంధించిన ప్రతిపాదిత ఆలయ నమూనాను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ట్విట్టర్​లో అధికారికంగా విడుదల చేసింది.

రామమందిర ప్రతిపాదిత నమూనా

ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న రామమందిరానికి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. పరిమిత సంఖ్యలో ప్రముఖులు హాజరుకానున్నారు. అంగరంగ వైభవంగా వేడుక చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

రామమందిర ప్రతిపాదిత నమూనా
రామమందిర ప్రతిపాదిత నమూనా

భారతదేశ వాస్తు శిల్పకళను చాటేలా రామమందిర నిర్మాణం ఉండనున్నట్లు తెలుస్తోంది.

రామమందిర ప్రతిపాదిత నమూనా

ఆలయ ప్రాంగణమంతా హరితకళను సంతరించుకునేలా తీర్చిదిద్దనున్నట్లు నమూనాలో తెలియచెప్పారు.

రామమందిర ప్రతిపాదిత నమూనా

ABOUT THE AUTHOR

...view details