హైదరబాద్కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ స్మార్ట్ సిటీలు (ఆకర్షణీయ నగరాలు) జాబితాలో స్థానం దక్కించుకుంది. దేశంలోని మూడు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానాన నిలిచింది. ఆ తరువాత దిల్లీ, ముంబయిలు ఉన్నాయి.
స్విట్జర్లాండ్కు చెందిన 'ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్' ( ఐఐఎండీ), 'సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్' (ఎస్యూటీడీ) సంయుక్తంగా ప్రపంచంలోని కొన్ని ఆకర్షణీయ నగరాలను ఎంపిక చేసుకొని అక్కడ పౌరులకు లభించే సేవలను మదించి ర్యాంకులు కేటాయించాయి. ఇందుకోసం నగరాల వారీగా వివరాలు సేకరించాయి.
ర్యాంకులు ఇలా..