తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జలంధర్​ జలమయం... రంగంలోకి ఎన్​డీఆర్​ఎఫ్​ - సహాయక సిబ్బంది

పంజాబ్​లో భారీ వర్షాల కారణంగా సట్లెజ్​ నది ఉప్పొంగింది. జలంధర్​ జిల్లాలోని గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఎన్​డీఆర్​ఎఫ్​ రంగంలోకి దిగి, యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపడుతోంది.

జలంధర్​ జలమయం... రంగంలోకి ఎన్​డీఆర్​ఎఫ్​

By

Published : Aug 20, 2019, 6:51 PM IST

Updated : Sep 27, 2019, 4:39 PM IST

జలంధర్​ జలమయం... రంగంలోకి ఎన్​డీఆర్​ఎఫ్​

ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణ బీభత్సం కొనసాగుతోంది. పంజాబ్​లో కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సట్లెజ్​ నది ఉప్పొంగింది. జలంధర్​ జిల్లాలోని గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. వరద ఉద్ధృతికి వేల ఎకరాల్లో పంట నీట మునిగింది.

లోతట్టు ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ఎన్​డీఆర్​ఎఫ్ రంగంలోకి దిగింది. పడవల సాయంతో ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తోంది.

ఇదీ చూడండి:భారీ వర్షాలకు ఉత్తరాది విలవిల- 38కి మృతులు

Last Updated : Sep 27, 2019, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details