తెలంగాణ

telangana

By

Published : Mar 21, 2019, 8:57 AM IST

ETV Bharat / bharat

మండ్య ప్రజల కోసమే బరిలోకి: సుమలత

కాంగ్రెస్​ నేత, రెబల్ స్టార్​ దివంగత అంబరీశ్​ భార్య సుమలత.. మండ్య నియోజకవర్గం నుంచి లోక్​సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అంబరీశ్​ కలల సాకారమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

మండ్య ప్రజల కోసమే బరిలోకి: సుమలత

మూడు దశాబ్దాల పాటు అంబరీశ్​ను ఆదరించిన మండ్య ప్రజల కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు సినీనటి సుమలత స్పష్టంచేశారు. మండ్య నియోజకవర్గంలో పోటీ నుంచి తప్పుకుంటే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానంహామీ ఇచ్చిందని అన్నారు.

మూడు సార్లు ఎంపీగా, ఒక సారి శాసనసభ్యుడిగా అంబరీశ్​ను గెలిపించిన మండ్య ప్రజల కోసం వాటన్నింటినీ వదులుకున్నట్లు తెలిపారు.అంబరీశ్​ కలలసాధనే లక్ష్యంగా...రాజకీయాల్లో కృషి చేస్తానని చెబుతున్న సుమలతతో ఈటీవీ ప్రతినిధి శ్రీహర్ష ముఖాముఖి.

మండ్య ప్రజల కోసమే బరిలోకి: సుమలత

ఇవీ చూడండి:రెబల్​ స్టార్​పై నిలిచి గెలిచేనా?

ABOUT THE AUTHOR

...view details