అసోంలో రోడ్డు ప్రమాదం- ఏడుగురు మృతి - assma crime news
రోడ్డు ప్రమాదం
10:29 November 26
అసోంలో రోడ్డు ప్రమాదం- ఏడుగురు మృతి
అసోం దిబ్రూగఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లెపెత్కట సమీపంలోని జాతీయ రహదారి-37పై నిలిచిన లారీని ఓ ఎస్యూవీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు.
ప్రమాదంలో గాయపడిన వాళ్లను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Last Updated : Nov 26, 2020, 10:53 AM IST