తెలంగాణ

telangana

By

Published : May 19, 2020, 3:00 PM IST

ETV Bharat / bharat

పట్టాలు తప్పిన శ్రామిక్​ రైలు.. అందరూ సేఫ్​​

కర్ణాటక మంగళూరులో వలసకూలీలు ప్రయాణిస్తున్న రైలు​ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

ShramikExpress Train derailes in Mangalore.
పట్టాలు తప్పిన శ్రామిక్​ రైలు ఇంజన్.. అందరూ సేఫ్​​

పట్టాలు తప్పిన శ్రామిక్​ రైలు ఇంజన్​

కర్ణాటక మంగళూరులోని పాడిల్​ ప్రాంతం సమీపంలో శ్రామిక్​ రైలు ఇంజిన్.. పట్టాలు తప్పింది. వలసకూలీల కోసం ఏర్పాటు చేసిన ఈ రైలు తిరూర్​ నుంచి జైపుర్​ వెళ్తుండగా.. మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు ఈ ఘటన జరిగింది.

పట్టాలు తప్పిన శ్రామిక్​ రైలు ఇంజన్

వెంటనే అప్రమత్తమైన అధికారులు ఇంజిన్​ను మార్చారు. అనంతరం తెల్లవారుజామున 4.30 గంటలకు రైలు తిరిగి పయనమైంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details