కర్ణాటక మంగళూరులోని పాడిల్ ప్రాంతం సమీపంలో శ్రామిక్ రైలు ఇంజిన్.. పట్టాలు తప్పింది. వలసకూలీల కోసం ఏర్పాటు చేసిన ఈ రైలు తిరూర్ నుంచి జైపుర్ వెళ్తుండగా.. మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు ఈ ఘటన జరిగింది.
పట్టాలు తప్పిన శ్రామిక్ రైలు.. అందరూ సేఫ్ - shramik latest news
కర్ణాటక మంగళూరులో వలసకూలీలు ప్రయాణిస్తున్న రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

పట్టాలు తప్పిన శ్రామిక్ రైలు ఇంజన్.. అందరూ సేఫ్
పట్టాలు తప్పిన శ్రామిక్ రైలు ఇంజన్
వెంటనే అప్రమత్తమైన అధికారులు ఇంజిన్ను మార్చారు. అనంతరం తెల్లవారుజామున 4.30 గంటలకు రైలు తిరిగి పయనమైంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు.