తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహా రాజకీయం: రేపు గవర్నర్ వద్దకు ఎన్​సీపీ-శివసేన-కాంగ్రెస్ - latest news of Maharashtra politics

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోన్న వేళ... ఎన్​సీపీ, శివసేన, కాంగ్రెస్​ నాయకులు రాష్ట్ర గవర్నర్​ను రేపు కలవనున్నారు. ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

రేపు గవర్నర్​ను కలవనున్న ఎన్​సీపీ-సేన-కాంగ్రెస్

By

Published : Nov 15, 2019, 1:35 PM IST

మహారాష్ట్రలో రైతుల సమస్యలపై చర్చించడానికి శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్ నాయకులు రేపు గవర్నర్​ను కలవనున్నారు. ఈ మేరకు ఎన్​​సీపీ నేత నవాబ్ మాలిక్ వెల్లడించారు.

ఐదేళ్లు మేమే...

మహారాష్ట్రలో అధికారం చేపట్టడంపై ఎన్​సీపీ అధినేత శరద్ పవార్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రక్రియ మొదలైందని, తమ సర్కారు 5 ఏళ్ల పాటు ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details