తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం

జమ్ముకశ్మీర్​ సోపోర్​ వద్ద భద్రతా దళాలు, తీవ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తనిఖీలు నిర్వహించిన సైన్యం ఓ ముష్కరుడిని హతమార్చింది.

By

Published : Jun 12, 2019, 7:29 AM IST

Updated : Jun 12, 2019, 8:47 AM IST

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం

జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లా సోపోర్​ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాదిని భద్రతాదళాలు మట్టుబెట్టాయి.

సోపోర్​లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులు జరిపారు. ధీటుగా స్పందించిన భద్రతాదళాలు ఓ ముష్కరుడిని హతమార్చాయి.

ఉగ్రవాది భౌతిక కాయాన్ని, ఆయుధాలు స్వాధీనం చేసుకున్న దళాలు, ముష్కరుడు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవాడో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నాయి.

ఇదీ చూడండి: నేడు కేంద్ర కేబినెట్​, మంత్రిమండలి భేటీ

Last Updated : Jun 12, 2019, 8:47 AM IST

ABOUT THE AUTHOR

...view details