రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామి, ఆయన భార్యపై ఈ రోజు ఉదయం దాడి జరిగింది. ముంబయిలో ఇంటినుంచి స్డూడియోస్కు కారులో వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు వెల్లడించారు ఆర్నబ్.
రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ దంపతులపై దాడి! - రిపబ్లిక్ టీవీ ఎడిటర్ దంపతులపై దాడి
రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామి దంపతులపై ఈ రోజు ఉదయం దాడి జరిగింది. ముంబయిలో ఇంటి నుంచి స్టూడియోకు వెళ్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు.

రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ దంపతులపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి!
అయితే... ఈ ఘటనలో ఆర్నబ్ దంపతులు గాయాల్లేకుండా బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:పాత్రికేయులారా కరోనాతో జాగ్రత్త: జావడేకర్
Last Updated : Apr 23, 2020, 8:46 AM IST